హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ, వైసీపీ కొందరు అభ్యర్థుల పేర్లను మాత్రమే ఖరారు చేశాయి. జాబితా మాత్రం కొలిక్కిరాలేదు. ఇందులో జనసేన పార్టీ ఒకడుగు ముందే ఉంది. రెండురోజుల్లో తమ తొలి జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HbBTMP
Monday, March 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment