న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట్లో వరుసగా చోటు చేసుకుంటున్న వలసలతో డీలా పడింది తెలుగుదేశం పార్టీ. సీనియర్లందరూ ప్రతిపక్ష పార్టీ వైపు వలస వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి రావడం కల్లే అనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికితోడు- ఇదివరకు వెల్లడైన సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. రాయపాటీ..పరిస్థితేంటీ? టీడీపీ తరఫున రేసులోకి వచ్చిన లగడపాటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HtQzGr
సీ-ఓటర్ సర్వే: టీడీపీకి 14 లోక్ సభ స్థానాలు?
Related Posts:
డిసెంబర్ 30న రైతులతో కేంద్రం చర్చలు -సర్కారు ప్రతిపాదనకు సంఘాలు ఒకే -ఫలితంపై ఉత్కంఠసంస్కరణ పేరిట కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తో రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారంతో 33వ రోజుకు చేరాయి.… Read More
జనవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ -స్ట్రెయిన్ వైరస్పై ప్రచారాలు నమ్మొద్దన్న విద్యా మంత్రికరోనా మహమ్మారిని డీల్ చేసే విషయంలో తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక ప్రభుత్వం స్కూళ్ల రీఓపెనింగ్ అంశంలోనూ అదే తీరును ప్రదర్శిస్తోంది. కర్ణాట… Read More
గ్రేటర్ కౌన్సిల్ సమావేశపరచండి.. బీజేపీ నేతల డిమాండ్ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వెంటనే సమావేశ పరచాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై గ… Read More
వామ్మో.. ఇదేం విచిత్రం.. గ్యాంగ్స్టార్ ఫోటోలతో పోస్టల్ స్టాంప్.. తప్పు ఎక్కడ జరిగిందంటే..?పోస్టల్ స్టాంప్.. ఆయా సందర్భాన్ని బట్టి విడుదల చేస్తారు. అదీ జాతి కోసం త్యాగం చేస్తేనే వర్తిస్తోంది. చిన్న, చితక పనులు చేసినా.. ప్రస్తుత నేతలకు దాదాపు… Read More
కడపలో టీడీపీ నేత దారుణ హత్య.. కళ్లల్లో కారం కొట్టి,కత్తులు దూసి... వైసీపీ పనే అన్న చంద్రబాబు...కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బయ్య కళ్లల్లో కారం కొట్టి … Read More
0 comments:
Post a Comment