తిరువనంతపురం: సామజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్కు చెందిన వాట్సాప్లో ఓ సాంకేతిక లోపాన్ని గుర్తించాడో మలయాళీ టీనేజ్ కుర్రాడు. అతని పేరు కేఎస్ అనంత కృష్ణన్. వయస్సు 19 సంవత్సరాలు. కేరళలోని పథ్థినంతిట్టలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఎథికల్ హ్యాకింగ్పై అతను పరిశోధనలు చేస్తున్నాడు. ఫేస్బుక్ గ్రూప్కు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్లో బగ్ను కనిపెట్టాడు. దాన్ని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JZ4lCZ
19 ఏళ్ల టీనేజ్ ఎథికల్ హ్యాకర్: జుకర్బర్గ్ కంట్లో పడ్డాడు..నగదు గెలుచుకున్నాడు!
Related Posts:
భవిష్యత్ లో మరిన్ని చేరికలు ..ప్రతిపక్షమే ఉండదు : బాంబు పేల్చిన విజయసాయి రెడ్డివైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ మీద బాంబు పేల్చారు. భవిష్యత్ లో మరిన్ని చేరికలు ఉంటాయని ప్రకటించారు . అసలే అధికారం లేక , ప్రభుత్వం తో నిత్యం సమరం చ… Read More
రేపటి నుంచి ఏపీ సచివాలయ పరీక్షలు- :నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..విజయవాడ: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోవిడ్ ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చి… Read More
నో డేటా గవర్నమెంట్... శ్రామిక్ రైళ్లలో ఎంతమంది వలస కార్మికులు చనిపోయారు...కరోనా లాక్ డౌన్ పీరియడ్లో అందరి కంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వలస కూలీలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి డేటా అందుబాటులో లేదని ఇటీవల కేంద్రం ప్రకటించిన సంగతి … Read More
దేశంలో 62 శాతం మగువలు సెక్స్టింగ్లో బిజీ- 19 శాతం సెల్ఫోన్లోనే పార్ట్నర్స్- షాకింగ్ స్టడీప్రపంచవ్యాప్తంగా సెల్ఫోన్ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, యువత ఇలా ప్రతీ ఒక్కరూ సెల్ఫోన్ లేకుండా జీవించలేని పరిస్ధితి… Read More
కొబ్బరి చెట్టెక్కిన మంత్రి .. అక్కడ నుండే కొబ్బరి కొరతపై మాట్లాడిన మంత్రి .. కారణమేంటంటే !!శ్రీలంకకు చెందిన ఓ మంత్రి కొబ్బరి చెట్టు ఎక్కారు. శ్రీలంక ప్రజలకు తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కొబ్బరి కొరతపై కొబ్బరి చెట్టు ఎక్క… Read More
0 comments:
Post a Comment