ఆఫ్గనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎప్పుడెప్పుడు స్వదేశానికి చేరుకుంటామా అని ఎదురుచూస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో త్వరగా అక్కడి నుంచి బయటపడాలని భావిస్తున్నారు. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ను ఆక్రమించాక అక్కడి ఎయిర్ స్పేస్ను మూసివేయడంతో... భారతీయుల తరలింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. అమెరికా నాటో దళాల సహకారంతో ప్రస్తుతం ప్రత్యేక విమానాల్లో తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kbO9OC
కాబూల్ నుంచి ఢిల్లీకి రోజుకు రెండు విమానాలు... భారత్కు అమెరికా నాటో దళాలు గ్రీన్ సిగ్నల్...
Related Posts:
'లోకేష్ సీఎం పదవి కోసం చంద్రబాబు ప్రయత్నాలు అవసరం లేదు, మోడీకి నేనొక్కడిని చాలు'అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని విజయవాడ పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాన… Read More
సుప్రీంకోర్టుకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు..!చెన్నై : శాశ్వత బెయిల్ కోరేందుకు సిద్ధమయ్యారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులు. ఈమేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ హత్యకేసు… Read More
ఇంట్రెస్టింగ్: ఈ వ్యక్తి ముందు రెండే ఆప్షన్లు.. పెళ్లా? జైలా? దేనికి ఓటు వేశాడో తెలుసాఅతను తప్పు చేశాడు... ఓ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. సీన్ కట్ చేస్తే తాను చేసిన నేరానికి జైల్లో ఊచలు లెక్కబెడుతుండగా... అమ్మాయి గర్బం దాల్చింది. ఇక తనను… Read More
మహిళను అడ్డం పెట్టుకుని..! రాహుల్ వ్యాఖ్యలపై దుమారం.. నోటీసులుఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెడకు మరో వివాదం చుట్టుకుంది. ప్రధాని మోడీ.. మహిళను అడ్డం పెట్టుకుని రక్షించుకుంటున్నారన్న రాహుల్ వ్యాఖ్యలు వి… Read More
డిన్నర్ కు పిలిచి జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి యువతిని రేప్ చేసిన టెక్కీ, మూడు నెలలకు!బెంగళూరు: పరిచయం ఉన్న యువతిని ఇంటికి ఆహ్వానించి జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపిన టెక్కీ ఆమె మీద అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఢిల్లీకి చె… Read More
0 comments:
Post a Comment