Sunday, June 9, 2019

ఐదుగురు బీజేపీ, ముగ్గురు టీఎంసీ కార్యకర్తల మృతి : జెండా విషయంలో బెంగాల్‌లో గొడవ

కోల్ కతా : బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ శ్రేణులు కయ్యానికి కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో పట్టు సాధిస్తున్న బీజేపీ .. టీఎంసీ కార్యకర్తలతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో భారీగా భద్రతా బలగాలను మొహరించిన ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఉత్తర 24 పరగణ జిల్లాలో జరిగిన ఘర్షణలో 8 మంది కార్యకర్తలు చనిపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31m54Uc

Related Posts:

0 comments:

Post a Comment