Sunday, June 9, 2019

ఈస్టర్ సండే బాధితులకు మోడీ నివాళి .. మైత్రిపాలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

న్యూఢిల్లీ : ఈస్టర్ సండే రోజున జరిగిన నరమేధాన్ని గుర్తుచేసుకొని శ్రీలంక ఇప్పటికీ వణికిపోతోంది. ఆ తర్వాత దేశంలో భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికీ పరిస్థితులు మెరుగపడలేదు. అప్పటినుంచి ఓ విదేశీ అధినేత లంక గడ్డపై అడుగుపెట్టలేదు. ఈస్టర్ సండే రోజున జరిగిన దాడి తర్వాత తొలిసారి ఓ విదేశీ అధినేతగా నరేంద్రమోడీ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. దీంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WqxGrE

Related Posts:

0 comments:

Post a Comment