చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ ఓ పేలుడు సంభవించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పేలుడులో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం రైలు పట్టాలపై ఉన్న టిఫిన్ బాక్సును మహిళ కదిలించగానే ఈ పేలుడు జరిగింది. రేణిగుంట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lVi8sV
Tuesday, December 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment