చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ ఓ పేలుడు సంభవించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పేలుడులో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం రైలు పట్టాలపై ఉన్న టిఫిన్ బాక్సును మహిళ కదిలించగానే ఈ పేలుడు జరిగింది. రేణిగుంట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lVi8sV
రేణిగుంట సమీపంలో రైలు పట్టాలపై పేలుడు- మహిళకు తీవ్ర గాయాలు
Related Posts:
రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అదికారం తహసిల్దారుకెక్కడిది..? ప్రభుత్వ ఉత్తర్యులను తప్పుబట్టిన హైకోర్ట్హైదరాబాద్ : మియాపూర్ భూ వ్యవహారం మరో సారి తెరమీదకు వచ్చింది. ఆ భూముల వ్యవహారంలో ప్రభత్వం వ్యవహరించిన తీరును ఆసాంతం హైకోర్ట్ తప్పుబట్టింది. భూమిపై ప్రభ… Read More
డాక్టర్గా మారిన ఇంజినీర్.. యువతులే టార్గెట్..! డేటింగ్ యాప్తో బ్లాక్ మెయిల్హైదరాబాద్ : ఇంజినీర్ డాక్టర్గా మారాడు. రెండు చేతులా సంపాదించడానికి కాదు. మోసం చేయడానికి అలా అయ్యాడు. ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్ గా కొలువుచేస్తున్న స… Read More
వామ్మో.. ఏపిలో రీ పోలింగా...!: ఇసినే టెన్షన్ పెడుతున్న ఏపి పార్టీలు : అధికారుల సమర్ధతకు పరీక్షఏపిలో ఎన్నికల నిర్వహణ అధికారుల సమర్ధతకు పరీక్షగా మారుతోంది. ఏపిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్నికల సంఘం ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు … Read More
ఇదే ఆ రహస్యం: అక్కడ ముడిచమురు ధరలు పెరిగినా ఇక్కడ పెరగని పెట్రోల్ డీజిల్ ధరలుసంవత్సరం పొడవునా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్క ఎన్నికల సమయంలో మాత్రమే స్థిరత్వాన్ని పాటిస్తున్నాయి. ఒక్కసారి అంతర్జాతీయ ఇంధనం ధరల్లో స్వల్ప పె… Read More
బీహెచ్ఈఎల్లో ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజినీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైయి… Read More
0 comments:
Post a Comment