కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చక్కబడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. టెస్టుల సంఖ్యను తగ్గించనప్పటికీ, కొత్తగా వెలుగులోకి వస్తోన్న కేసులు క్రమంగా తగ్గుతుండటంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో డిశ్చార్జిలు పెరుగుతుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది... తెలంగాణలో రాష్ట్రపతి పాలన -నెత్తురు తాగే బ్రోకర్ -బీజేపీ తడాఖా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36TOgc0
ఏపీలో కరోనా: తగ్గిన వైరస వ్యాప్తి -కొత్తగా 551 కేసులు, 4మరణాలు -అదుపులో యాక్టివ్ కేసులు
Related Posts:
మీటూ క్యాంపెయిన్: ఎంజే అక్బర్ కేసులో జర్నలిస్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరుకేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ ప్రముఖ జర్నలిస్టు ప్రియా రమణిపై వేసిన కేసులో ఆమెకు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేసింది. ర… Read More
కార్పొరేటర్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా.. పజ్జన్న ప్రస్థానంహైదరాబాద్ : సికింద్రాబాద్ ముఖచిత్రంపై ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాట యోధుడు. గులాబీ బాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కౌన్స… Read More
సాక్షి యాంకర్ గా రేణు : పవన్ అదే ప్రాంతంలో : తెర మీదకు కొత్త రాజకీయం..!జనసేన అధినేత పవన్ కళ్యాన్..రేణు దేశాయ్. ఇద్దరూ తెలుగు వారికి బాగా తెలిసిన పేర్లు. వారిద్దరూ వైవాహిక బంధం వారి వ్యక్తగత కారణాల వలన దూరమ… Read More
జాతీయ ఆరోగ్య మిషన్లో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హెల్త్ మిషన్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 155 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్… Read More
పుల్వామా ఉగ్రదాడి పాకిస్థాన్ పనేనా? NIA ఏమంటోంది?ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి పాకిస్తాన్ పనేనా? అంటే అవుననే అంటోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేసిన ఎన్ఐఏ.. … Read More
0 comments:
Post a Comment