కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చక్కబడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. టెస్టుల సంఖ్యను తగ్గించనప్పటికీ, కొత్తగా వెలుగులోకి వస్తోన్న కేసులు క్రమంగా తగ్గుతుండటంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో డిశ్చార్జిలు పెరుగుతుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది... తెలంగాణలో రాష్ట్రపతి పాలన -నెత్తురు తాగే బ్రోకర్ -బీజేపీ తడాఖా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36TOgc0
Tuesday, December 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment