కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చక్కబడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. టెస్టుల సంఖ్యను తగ్గించనప్పటికీ, కొత్తగా వెలుగులోకి వస్తోన్న కేసులు క్రమంగా తగ్గుతుండటంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో డిశ్చార్జిలు పెరుగుతుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది... తెలంగాణలో రాష్ట్రపతి పాలన -నెత్తురు తాగే బ్రోకర్ -బీజేపీ తడాఖా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36TOgc0
ఏపీలో కరోనా: తగ్గిన వైరస వ్యాప్తి -కొత్తగా 551 కేసులు, 4మరణాలు -అదుపులో యాక్టివ్ కేసులు
Related Posts:
ఈనెల 28న ఎన్నికల షెడ్యూల్: మార్చి నెలాఖరులో ఏపి ఎన్నికలు : మే లో కౌంటింగ్..!ఏపిలో అసెంబ్లీ .. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న సార్వత్రిక ఎన్నికల షె డ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని విశ్వ… Read More
ధగధగ మెరిసేలా.. 'చార్మినార్' కొత్త అందాలు..!హైదరాబాద్ : భాగ్యనగరంలో ఎన్నో ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలున్నా.. చార్మినార్ ప్రత్యేకతే వేరు. హైదరాబాద్ చూడటానికి ఎవరొచ్చినా.. కచ్చితంగా చార్మినార్ చూసే … Read More
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు, కార్యకర్తలకు కేటీఆర్ కండిషన్స్!!హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు (తెరాస), ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెస… Read More
యూపీలో మరోసారి అనూహ్యం: ములాయం వ్యాఖ్యల ఎఫెక్ట్, ఎస్పీ-బీఎస్పీకి సీట్ల కోత తప్పదా?లక్నో: సమాజ్వాది పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ బుధవారం లోకసభలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని, ఆయన సమ… Read More
ఈ టీడీపీ ఎంపీ మంచి నటుడు... సభలో నవ్వులు పూయించిన ప్రధాని మోడీఢిల్లీ: 16వ లోక్సభ సమావేశాలు చివరిరోజున ప్రధాని ప్రసంగించారు. తనదైన శైలిలో ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ లక్ష్యంగా మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ఢిల్… Read More
0 comments:
Post a Comment