బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం పతనం గురించి ఎక్కడా మాట్లాడకూడని బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిందని, తమ పార్టీ నాయకుడు అమిత్ షా సైతం అనేక సూచనలు సలహాలు ఇచ్చారని, ఇలాంటి సమయంలో తాను సంకీర్ణ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేనని మాజీ మంత్రి, మళకాల్మూరు ఎమ్మెల్యే బళ్లారి, బి శ్రీరాములు అన్నారు. సోమవారం బళ్లారిలో బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములు మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IjBg1Z
కర్ణాటక ప్రభుత్వం పతనం, బీజేపీ హై కమాండ్: బళ్లారి శ్రీరాములు
Related Posts:
' ది యాక్సిడెంటల్ పీఎం' లో తెలంగాణ ! కేసీఆర్ అబద్దాలు చెప్పిండా ..?హైదరాబాద్ : ఎన్నో వివాదాలకు మూలం అవుతున్న 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమాలో తెలంగాణ ప్రస్థావన ఇప్పుడు వాడి వేడి చర్చకు తావిస్తోంది. … Read More
యూనివర్శిటీ క్యాంపస్ లో కాలేజ్ విద్యార్ధినిపై అత్యాచారం, కామాంధులు!బెంగళూరు: కాలేజ్ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో కర్ణాటకలోని కులబర్గి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయిని … Read More
నందమూరి కుటుంబానికి టీఆర్యస్ భారీ ఆఫర్ ,అంగీకరిస్తారా : బాబుకు చెక్ పెట్టేందుకేనా..!తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. ప్రభుత్వ ఏర్పడినా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కారు ఎక్కటానికి సిద్దంగా ఉన్నారు.… Read More
థర్డ్ పార్టీ ఫియర్ : తెలంగాణ పోలీసులపై నిఘా...అమలు సరిగ్గా అయితే ప్రజలకు వరమే..!మీరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారా... అయితే కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడం గానీ.. లేక పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం జరుగుతోందా.. అయితే అలాంటి ప… Read More
వారే ఎందుకు లక్ష్యం, గెలవటానికి వీళ్లేదు : చంద్రబాబు - జగన్ టార్గెట్ ఎవరో తెలుసా..!అటు ముగ్గురు..ఇటు ముగ్గురు. అటు నుండి వారు గెలవకూడదు. ఇటు నుండి వీరు గెలవకూడదు. చంద్రబాబు -జగన్ తొలి టార్గెట్ వారే. వచ్చే ఎన్నికల్లో గెలుపు… Read More
0 comments:
Post a Comment