బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం పతనం గురించి ఎక్కడా మాట్లాడకూడని బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిందని, తమ పార్టీ నాయకుడు అమిత్ షా సైతం అనేక సూచనలు సలహాలు ఇచ్చారని, ఇలాంటి సమయంలో తాను సంకీర్ణ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేనని మాజీ మంత్రి, మళకాల్మూరు ఎమ్మెల్యే బళ్లారి, బి శ్రీరాములు అన్నారు. సోమవారం బళ్లారిలో బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములు మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IjBg1Z
Monday, June 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment