ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ తొలి ఎమ్మెల్సీని ప్రకటించారు. తాజా ఎన్నికల్లో తాను నలుగురు ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా బరిలోకి దించామని..అందులో నలుగురు గెలవగా.. ఒకరు ఓడిపోయారని గుర్తు చేసిన జగన్..తాము ఆయనకే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు. ఇక, ఫిరాయింపులను గుర్తు చేసిన జగన్ ఫలితాల గురించి వివరిస్తూ దేవుడి స్క్రిప్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WjpEpr
తొలి ఎమ్మెల్సీని ప్రకటించిన జగన్: ఫిరాయింపులను గుర్తు చేసుకుంటూ..దేవుడి స్క్రిప్టు ఇది..!
Related Posts:
మేలా? ఫిమేలా?: లింగ నిర్ధారణ కోసం హిజ్రాపై వేధింపులు..పోలీసుల బరితెగింపుముంబై: ముంబై రైల్వే సాధారణ పోలీసులు (జీఆర్పీ) బరి తెగించారు. లింగ నిర్ధారణ కోసం ఓ ట్రాన్స్ జెండర్ మహిళను వేధింపులకు గురి చేశారు. ఆమెపై వివక్షను ప్రదర్… Read More
మోడీ సోదరుడి కుమార్తె కూడా చైన్ స్నాచర్ బాధితురాలే: 50వేల నగదు, 2ఫోన్లు చోరీన్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇటీవల కాలంలో గొలుసు దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా, సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడి కుమార్తె కూడా గొలుసు … Read More
కాలేజీ విద్యార్థులే టార్గెట్.. విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్విజయవాడ : డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేశారు విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని మీడియా సమావేశంలో వెల్లడించారు డీసీప… Read More
ఏపీ ప్రభుత్వం పై కేంద్రం ఆగ్రహం: ఓట్లు కంటే రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం: మీ భారమే మేం మోస్తున్నాం..!విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం పైన ఇంకా రగడ సాగుతూనే ఉంది. ఈ అంశం తొలి నుండి ఏపీ ప్రభుత్వం మీద కఠినంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మర… Read More
కేరళ క్రైస్తవ సన్యాసినికి సెయింట్ హుడ్ హోదా: దేవ దూతగా..పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన: కేంద్రమంత్రి సమక్షంవాటికన్ సిటీ: కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం థెరిసాకు ప్రఖ్యాత సెయింట్ హోదా లభించింది. క్రైస్తవ మతంలో అత్యున్నతమైన హోదా ఇది. ఈ విషయాన్ని పోప్ … Read More
0 comments:
Post a Comment