ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ తొలి ఎమ్మెల్సీని ప్రకటించారు. తాజా ఎన్నికల్లో తాను నలుగురు ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా బరిలోకి దించామని..అందులో నలుగురు గెలవగా.. ఒకరు ఓడిపోయారని గుర్తు చేసిన జగన్..తాము ఆయనకే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు. ఇక, ఫిరాయింపులను గుర్తు చేసిన జగన్ ఫలితాల గురించి వివరిస్తూ దేవుడి స్క్రిప్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WjpEpr
తొలి ఎమ్మెల్సీని ప్రకటించిన జగన్: ఫిరాయింపులను గుర్తు చేసుకుంటూ..దేవుడి స్క్రిప్టు ఇది..!
Related Posts:
సేవలు మరువలేం: కోడెలకు కువైట్ టీడీపీ నేతల ఘన నివాళికువైట్: నవ్యాంధ్ర తొలి స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు మరణాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి ఎంతగానో సేవలందించి... 72 ఏళ… Read More
తెలుగు సీఎంల మరో భేటి... షెడ్యుల్కు ముందుగానే సమావేశంరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం మరోసారి భేటి కానున్నారు. నీటీ ప్రాజెక్టులతోపాటు నదుల అనుసంధానం , విభజన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నార… Read More
విషాదం: మెట్రోస్టేషన్లో పెచ్చులూడి పడి మహిళ మృతి, నెలన్నర రోజుల క్రితమే పెళ్లిహైదరాబాద్: నగరంలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షం పడుతుందని తలదాచుకునేందుకు మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర నిల్చున్న మహిళ తల… Read More
చంద్రబాబు దద్దమ్మ, 14 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగాల భర్తీ చేపట్టాడా: జోగి రమేష్గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో టీడిపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఘటుగా స్పందించారు. చంద్రబాబు హాయంల… Read More
నాలుగేళ్ల కనిష్టం: భారీగా పడిపోయిన బీటెక్, ఎంటెక్ ఎన్రోల్మెంట్స్బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా భారీగా తగ్గిపోతోంది. హైయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్హెచ్ఈ)పై ఆల్ ఇండియా సర్వే శనివార… Read More
0 comments:
Post a Comment