గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల టాంపరింగ్ చేసీ గెలిచిందని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిబెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈనేపథ్యంలోనే ఈవీఎంల వచ్చిన ఫలితాలు ప్రజా తీర్పు కాదని ఆమే పేర్కోన్నారు. మరోవైపు తమకు బ్యాలెట్ పేపర్ల ద్వారనే ఎన్నికలు నిర్వహించాలని ,ఈవీఎంల ద్వార ఓటింగ్ నిర్వహంచాలని తాము కోరుకోవడం లేదని ఆమే స్పష్టం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WgTPgW
లక్ష ఈవీఎంలు మిస్ అయ్యాయి...! ఈవీఎం ఓటింగ్... ప్రజా తీర్పు కాదు... మమతా బెనర్జీ
Related Posts:
2005లో యూపీఏ... 2019లో ఎన్డీఏ... ఒకే తరహా.... మళ్లీ మహలో ఎన్నికలేనా....మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనతో సుస్థిర ప్రభుత్వం వైపు అడుగులు వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రం అందుకు అను… Read More
విజయారెడ్డి ఎఫెక్ట్.... రెవెన్యూ కార్యాలయాల వద్ద ఫుల్ సెక్యూరిటీ...అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ విజయారెడ్డి పై అకస్మిక దాడితో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష్యత్లో అలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. … Read More
మెజార్టీ ఉంటే గవర్నర్ను కలవండి, పార్టీలకు అమిత్ షా పిలుపు, రాష్ట్రపతి పాలన విధించిన మరునాడే..మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించి ఒక్కరోజు పూర్తయిందో లేదో కేంద్రం స్పందించింది. రాష్ట్రంలో ప్రతిష్టంభన తొలగించుకోవాలనే పార్టీలు తగిన మెజార్టీతో గవ… Read More
కీలక తీర్పులు: రఫేల్, రాహుల్ గాంధీ ధిక్కార కేసు: పూర్తి వివరాలున్యూఢిల్లీ: రపేల్ ఒప్పందం కేసు రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం తీర్పును వెలువరించనుంది. ఫ్రాన్స్ నుంచి రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన డీల్ మేర… Read More
ములాయంసింగ్ యాదవ్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరికసమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి రావడంతో ఆయనను కుటుంబసభ్యులు లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్… Read More
0 comments:
Post a Comment