గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల టాంపరింగ్ చేసీ గెలిచిందని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిబెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈనేపథ్యంలోనే ఈవీఎంల వచ్చిన ఫలితాలు ప్రజా తీర్పు కాదని ఆమే పేర్కోన్నారు. మరోవైపు తమకు బ్యాలెట్ పేపర్ల ద్వారనే ఎన్నికలు నిర్వహించాలని ,ఈవీఎంల ద్వార ఓటింగ్ నిర్వహంచాలని తాము కోరుకోవడం లేదని ఆమే స్పష్టం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WgTPgW
లక్ష ఈవీఎంలు మిస్ అయ్యాయి...! ఈవీఎం ఓటింగ్... ప్రజా తీర్పు కాదు... మమతా బెనర్జీ
Related Posts:
5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.... యూపి గవర్నర్గా అనందిబేన్ పటేల్...కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు మరో రెండు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. ఈ నేపథ్యంలోనే యూపి,మధ్యప్రదేశ్ గవర్నర్లకు స్థాన చలన… Read More
నగరానికి పండుగ శోభ..! ఆదివారం లష్కర్ బోనాల కోసం ఏర్పాట్లు..!!హైదరాబాద్ : చారిత్రాత్మక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలకు ఆదివారం(21 జూలై 2019) అంకురార్పణ జరగనుంది. మధ్యాహ్నం… Read More
వైసీపీఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా.!అసెంబ్లీ సాక్షిగా జగన్ క్షమాపణ చెప్పాలన్న మందకృష్ణనెల్లూరు/హైదరాబాద్ : నియోజక వర్గాల్లో వైసీపి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత బహిర్గతవుతోంది. నెల్లూరు జిల్లాలోని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు వ్యతిరేకంగ… Read More
జగన్ ఒక వర్గానికే ప్రాధాన్యత: ఆ పదవులన్నీ రెడ్లకే : కులం పేరుతో రాజకీయంగా డామేజింగ్ గేమ్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం చంద్రబాబు బాటలోనే పయణిస్తున్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వైసీపీ నే… Read More
హైజాక్కు, ఎమర్జెన్సికి తేడా తెలియని పైలట్...! చివరికి ఏమయ్యాడు...?విమానాలను నడపడానికి చాలా శిక్షణ అవరసరం.. శిక్షణతో పాటు సమయానకూలంగా కూడ వ్యవహరించాల్సిన అవసరం కూడ ఉంటుంది. ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ… Read More
0 comments:
Post a Comment