Saturday, September 28, 2019

ఏపీలో న్యూ ఎక్సైజ్ పాలసీ.. 1 నుంచి అమలు, ప్రజలు అభ్యంతరం తెలిపితే నిలిపేస్తాం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలవుతుందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. ఆయా మద్యం షాపుల ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమైతే పరిశీలించి నిలిపివేస్తామని స్పష్టంచేశారు. రాత్రి 9 గంటల తర్వాత మద్యం షాపులు మూసివేస్తామని తేల్చిచెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mptyMZ

Related Posts:

0 comments:

Post a Comment