ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలవుతుందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. ఆయా మద్యం షాపుల ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమైతే పరిశీలించి నిలిపివేస్తామని స్పష్టంచేశారు. రాత్రి 9 గంటల తర్వాత మద్యం షాపులు మూసివేస్తామని తేల్చిచెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mptyMZ
Saturday, September 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment