Saturday, September 28, 2019

టీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ ను నియమించారని అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు

ఒకపక్క తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటికే కేంద్ర మంత్రులకు సైతం ఆహ్వానాలు పంపి అట్టహాసంగా వేడుకలకు సంబంధించిన పనులలో బిజీగా ఉంది. ఇక ఇదే సమయంలో టిటిడి బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ నియమించారని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారం రేపాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mzSyky

Related Posts:

0 comments:

Post a Comment