Wednesday, October 21, 2020

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ..

ఉద్యమ సహచరుడు, హితుడు నాయిని నర్సింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బుధవారం సాయంత్రం నాయిని నర్సింహారెడ్డి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న అపోలో ఆస్పత్రికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బంధువులు, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ మెంబర్స్ భావొద్వేగానికి గురయ్యారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kj84Kn

Related Posts:

0 comments:

Post a Comment