Monday, June 17, 2019

జవాన్లు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు .. మేజర్ మృతి, నలుగురికి గాయాలు ..

శ్రీనగర్ : సరిహద్దులో పాపిస్థాన్ ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నారు. యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. భారత జవాన్లు లక్ష్యంగా దాడికి తెగబడుతున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది కాల్పులు పెరిగాయని హోంశాఖ నివేదిక చెప్తుండగా .. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సైనికులే లక్ష్యంగా దాడి చేస్తున్నారు. మేజర్ మృతి .. కశ్మీర్‌లో ఉగ్రవాదులను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2InvxJQ

Related Posts:

0 comments:

Post a Comment