Saturday, February 15, 2020

జగన్ ఢిల్లీ పర్యటనల ఎఫెక్ట్ .. ఎన్డీఏలోకి వైసీపీ ... జోరందుకున్న ప్రచారంపై కన్నా ఏం చెప్పారంటే

ఏపీలో జగన్ ఢిల్లీ పర్యటనల నేపధ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది . మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధినేతలను కలిశారు జగన్ . మొన్న మోడీతో భేటీ అయ్యి వచ్చిన వెంటనే మళ్ళీ రెండు రోజులలో హస్తినకు వెళ్ళటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించింది . ఏం జరుగుతుంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SxV5ZT

Related Posts:

0 comments:

Post a Comment