Saturday, February 15, 2020

ఢిల్లీలో జగన్ కలిసింది బీజేపీ నేతలను కాదట .. పొత్తులపై కొత్త లెక్కలు చెప్పిన పవన్

ఏపీలో వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకోనున్నాయి. అందుకే జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు అన్న ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వార్తలపై తనదైన శైలిలో స్పందించారు. నేడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీ అధికారపార్టీతో జత కడితే అన్న అంశంపై స్పందించారు. బీజేపీతో జనసేన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OWjOF0

Related Posts:

0 comments:

Post a Comment