తమిళనాడులో జల్లికట్టు ఎంత పాపులరో.. కర్ణాటకలో కంబళ అంత పాపులర్. ఇప్పుడీ ప్రాచీన సాంప్రదాయ క్రీడ నుంచి ఓ పరుగుల వీరుడు పుట్టుకొచ్చాడు. ప్రపంచ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ను తలదన్నే వేగంతో అతను పరుగుతీసిన తీరు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 9.55 సెకన్లలోనే 100మీ. దూరం పరిగెత్తిన అతన్ని.. ఇండియన్ ఉసేన్ బోల్ట్ అంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SKXO0O
కంబళ పరుగువీరుడు.. ఇండియన్ ఉసేన్ బోల్ట్కు ఊహించని అవకాశం..
Related Posts:
పోలీసు ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..ఏం చెప్పిందంటే..?హైదరాబాదు: ఇక నుంచి ప్రతి పోలీస్ ఎన్కౌంటర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఎఫ్ఐఆర్ నమోదు చ… Read More
టాటా ఏస్ ఎక్కిన వోల్వో బస్సు.. ఏం జరిగిందో చూస్తే షాకే..?చిత్తూరు : విశాఖపట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తోన్న వోల్వో బస్సు .. అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న వాహనంపైకి ఎక్కింది. అయితే బ… Read More
ఆ చిట్ చాట్ చాలా హాట్ గురూ..! కాంగ్రెస్ ఉతికి ఆరేసిన కేటీఆర్..!!హైదరాబాద్: చాలా కాలం తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా తో చిట్ చాట్ చేసారు. చాలా అంశాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. ప్రధానంగా తెలంగ… Read More
కర్నాటకం : కొనసాగుతున్న హైడ్రామా.. గవర్నర్ లేఖలపై సుప్రీంకు సీఎం..కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. విశ్వాస పరీక్ష విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం కుమారస్వామి బల నిరూపణకు గవర్నర్ ఎంబీ పాటిల్ ఇచ్చిన రెండో … Read More
లోకేశ్ అవినీతిపై సీబీఐ విచారణ చేయాలి: జగన్ను కలిసి అభ్యర్దిస్తా: నాటి టీడీపీ నేత సంచలనం..!టీడీపీని వీడి బీజేపీ చేరిన నేతలు లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఐటీ శాఖా మంత్రిగా లోకేశ్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు.… Read More
0 comments:
Post a Comment