పూణే: పూణే విమానాశ్రయంలో ఎయిరిండియా విమానంకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రన్వేపై నుంచి టేకాఫ్ తీసుకునే సందర్భంలో హఠాత్తుగా ఓ జీపు రన్వేపైకి దూసుకురావడంతో దాన్ని తప్పించేందుకు పైలట్ సడెన్గా విమానంను పైకి లేపారు. దీంతో విమానంలోని ప్రధాన భాగం దెబ్బతింది. ఎయిరిండియా విమానం ఏ321 పూణే విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం బయలుదేరింది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UV8yfQ
Saturday, February 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment