Saturday, February 15, 2020

తప్పిన పెను ప్రమాదం: టేకాఫ్ సమయంలో రన్‌వేపైకి జీపు... ధ్వంసమైన ఎయిరిండియా విమానం

పూణే: పూణే విమానాశ్రయంలో ఎయిరిండియా విమానంకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రన్‌వేపై నుంచి టేకాఫ్ తీసుకునే సందర్భంలో హఠాత్తుగా ఓ జీపు రన్‌వేపైకి దూసుకురావడంతో దాన్ని తప్పించేందుకు పైలట్ సడెన్‌గా విమానంను పైకి లేపారు. దీంతో విమానంలోని ప్రధాన భాగం దెబ్బతింది. ఎయిరిండియా విమానం ఏ321 పూణే విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం బయలుదేరింది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UV8yfQ

Related Posts:

0 comments:

Post a Comment