న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం చెేలరేగింది. పలువురు సుప్రీంకోర్టు ఉద్యోగులకు కరోనా వైరస్ బారిన పడ్డారు. సగం మందికి పైగా ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తోన్నారు. ఈ పరిణామాలతో సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ గంట ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. అన్ని బెంచ్ల వద్ద పిటీషన్ల విచారణ ఆలస్యంగా ఆరంభమౌతాయని సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్ వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PNI8ws
సుప్రీంకోర్టులో కరోనా కలకలం: సగం మంది ఉద్యోగులు ఇన్ఫెక్టెడ్: కేసుల విచారణ మాటేంటీ?
Related Posts:
దేశంలో 2లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు: భారీగా పెరిగిన రికవరీలు, 2.8 కోట్లకు పాజిటివ్ కేసులున్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 50 రోజుల్లో తాజాగా అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా రెండు లక్షలకు ది… Read More
ప్రధాన మంత్రిగా దేశానికి ఏంచేసారు.?ఏడేళ్లుగా ప్రయోగాలు తప్ప పాలన లేదన్న కాంగ్రెస్.!హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ దేశ పగ్గాలు చేపట్టి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్బంగా కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా స్పందించింది. ఏడేళ్ల క్రితం దేశం అభివృ… Read More
Model: రేప్ కేసులో 9 మంది సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్, మోడల్, నటితో పులిహోరా ?, అండర్ గ్రౌండ్ !ముంబాయి/అమెరికా/చెన్నై: ప్రముఖ మోడల్, నటి మీద అత్యాచారం చేశారని ఆరోపిస్తూ బాలీవుడ్ కు చెందిన 9 మంది ప్రముఖులు, సెటబ్రిటీల మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడం కలకల… Read More
బెంగాల్ పోరు తీవ్రం- సీఎస్ను ఢిల్లీ పంపేందుకు మమత నో- ఇవాళే రిటైర్మెంట్పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కాలేదనే కారణంతో బెంగాల్ సీఎస్ ఆలాపన్ బందోప… Read More
అనుమతుల వేళ ఆనందయ్యకు షాక్- మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతినెల్లూరులో కరోనా మందు అందిస్తున్న ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్యకు ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నుంచి ఆయుర్వేద మందు తీసుకున్న రోగి, రిటైర్డ్ హెడ్మా… Read More
0 comments:
Post a Comment