న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం చెేలరేగింది. పలువురు సుప్రీంకోర్టు ఉద్యోగులకు కరోనా వైరస్ బారిన పడ్డారు. సగం మందికి పైగా ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తోన్నారు. ఈ పరిణామాలతో సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ గంట ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. అన్ని బెంచ్ల వద్ద పిటీషన్ల విచారణ ఆలస్యంగా ఆరంభమౌతాయని సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్ వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PNI8ws
సుప్రీంకోర్టులో కరోనా కలకలం: సగం మంది ఉద్యోగులు ఇన్ఫెక్టెడ్: కేసుల విచారణ మాటేంటీ?
Related Posts:
Coronavirus భయం, ఇప్పుడు కర్ణాటకలో ఎల్లోజోన్, హడల్, బెంగళూరు, ఆంధ్రా, తెలంగాణలో!బెంగళూరు/ మంగళూరు: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) భయం పట్టుకుంది. కరోనా వైరస్ అరికట్టడానికి భారతదేశంలో లాక్ డాన్ అమలులో ఉంది. ఇదే సమయంలో కర్ణాటకలో… Read More
డాక్టర్లను తరిమి కొట్టిన కాలనీలో 10 కరోనా పాజిటివ్ కేసులు: ఢిల్లీ మత ప్రార్థనలతో లింకుభోపాల్: మధ్యప్రదేశ్లో సంచలనం రేపిన ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడి చోటు చేసుకున్న ప్రాంతంలో ఏకంగా 10 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఢ… Read More
కరోనా: రాత్రి9కి పవర్ గ్రిడ్స్ సీన్ ఇది.. ఆ 9 నిమిషాల్లో ఇవి వద్దు.. ఏపీ సీఎం జగన్కు మోదీ థ్యాంక్స్అంతా బాగున్నప్పుడు అందరూ సరదాగానే ఉంటారు.. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ధైర్యంగా నిలబడేవాడే సిసలైన మనిషని మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇవాళ ప్… Read More
లాక్డౌన్ దుష్ప్రభావం: గ్రామాల మధ్య కంచె: రాళ్లు విసురుకున్న గ్రామస్తులు.. విషమం..!నెల్లూరు: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ క్రమంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. దా… Read More
కరోనా వైరస్ : మానవాళికి ఊసరవెల్లి సందేశం.. వైరల్ వీడియో...అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. కరోనా ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. వైరస్ నివారణకు వ్యాక్సిన్ లేకపోవడంతో కేసుల సంఖ్… Read More
0 comments:
Post a Comment