కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కర్ణాటకలో మే మొదటివారానికి కేసుల సంఖ్య పీక్స్కి చేరే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే నిపుణులు హెచ్చరించారని... దీనిపై నివేదికను అందజేయాల్సిందిగా వారిని కోరామని తెలిపారు. నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా రానున్న రోజుల్లో కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OGbb4p
Sunday, April 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment