న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజూ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజుకూ వేల సంఖ్యలో కొత్త కేసులు జత అవుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు, నగరాలు అల్లకల్లోలానికి గురవుతున్నాయి. లాక్డౌన్లో కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్ష మార్క్ను వారం రోజుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QdApra
కరోనా పడగ: కొత్తగా లక్షా 70 వేలకు వరకు: రోజూ రెండు లక్షల కేసులు తప్పనట్టే
Related Posts:
నిన్న మోడీ..నేడు అమిత్ షా: దీదీ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్టేనా?న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండురోజులుగా దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. తీరిక లేకుండ… Read More
అక్టోబర్ 2 నుంచి కొలువు.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఫలితాలు రిలీజ్అమరావతి : పల్లెలే పట్టుగొమ్మలు. గ్రామ సీమలు అభివృద్ధిపై నేతలు ఫోకస్ చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధికి గ్రామ సచివాలయాలు ఊతమిస్తాయని వైసీపీ సర్కార్ భావించిం… Read More
హుజూర్ నగర్ లొల్లి.. ఉత్తమ్ను రేవంత్ టార్గెట్ చేయడం వెనుక అసలు కథ అదంట..హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి అంశంలో చిన్న పాటి యుద్దం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆసక్తి నెలకొన్న ఈ నియోజ… Read More
వరదలో ఆటో బోల్తా.. ఆరుగురు గల్లంతు.. మూడు రోజులైనా దొరకని ఆచూకీకడప జిల్లాలో వరద ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి కుట… Read More
ఇష్టానుసారంగా ఫీజులు చెల్లవిక: ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు: ఛైర్మన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తిఅమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యాసంస్థల దూకుడుకు కల్లెం పడబోతోంది. ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ మధ్య తరగతి కుటుం… Read More
0 comments:
Post a Comment