నల్గొండ : ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వాల్సిన పని లేదన్నారు సీఎం కేసీఆర్. నెలన్నర రోజులు ఓపిక పడితే రైతుల బాధలు తీర్చే బాధ్యతను తానే తీసుకుంటానన్నారు. మిర్యాలగూడలో జరిగిన నల్గొండ లోక్సభ సెగ్మెంట్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేపట్నుంచి ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాకు చెందిన యువరైతుతో ఫోన్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V6N7FQ
లంచం ఇవ్వొద్దు.. నెలన్నర ఓపిక పట్టండి.. రైతుల బాధలు తీరుస్తా : కేసీఆర్
Related Posts:
వీకెండ్ స్పెషల్ : ఛలో ఆక్సిజన్ పార్క్.. కండ్లకోయహైదరాబాద్ : కండ్లకోయ 'ఆక్సిజన్ పార్క్'. ప్రేమికుల రోజుతో ఒక్కసారిగా ఫేమస్ అయిన పేరు. ప్రేమజంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన ప్రదేశం. హైదరాబాద్… Read More
మోడీ ముందు రెండే మార్గాలు: ఉగ్రదాడులను ఎలా తిప్పి కొడుతారు..?పుల్వామాలోని అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్ చరిత్రలోనే భద్రతా బలగాలపై ఇల… Read More
అభ్యుదయ బ్యాంకులో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఅభ్యుదయ బ్యాంకులో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 100 క్లర్కు పోస్టులను భర్తీ చేయనుంది. క్లర్కు పోస్టులకు అ… Read More
పుల్వామా దాడులు: ఆ దేశ తరహా దాడులు జరుగుతాయని ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్జమ్ముకశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 44 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి తెగబడింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ. దాడ… Read More
ప్రధాని రేసులో చంద్రబాబూ ఉన్నారు : కేసీఆర్ తో మాట్లాడా: మమతా కీలక వ్యాఖ్యలు..మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ను కలిసిన మమతా..జాతీయ స్థాయ రాజకీయాల పై స్పందించారు. తాను ప్రదాని పదవిని … Read More
0 comments:
Post a Comment