అమరావతి/హైదరాబాద్ : టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలని, ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని సీఎం వైయస్ జగన్ తెలిపారు. చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తపిస్తున్నానని పేర్కొన్నారు. కళ్లు మూసుకోండని తనపైనా ఒత్తిడి తెచ్చారని అన్నారు. అలాచేయదలుచుకోలేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధం అయ్యానన్నారు. ఇలాంటి స్కాంలను సమర్థించకుండా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఒక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y6KZzh
ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు..! పోలవరం పై సీఎం జగన్ సమీక్ష..!!
Related Posts:
నేడే ఏపి క్యాబినెట్..! చుక్కల భూముల అంశం పై సభలో బిల్లు పెట్టాలని యోచన..!!అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ… Read More
పోలార్ వోర్టెక్స్: చలికి గడ్డకట్టిన అమెరికా, చికాగోలో రికార్డ్స్థాయిలో చలిగాలులుచికాగో: అమెరికాలోని చికాగో చిగురుటాకులా వణికిపోయింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. చలిగాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు ప… Read More
పేరుకే ఉప ముఖ్యమంత్రి : అడుగడుగునా అవమాన భారం : అసంతృప్తిలో కెఇ...!ముఖ్యమంత్రి సమకాలీకులు. రాయలసీమలో సీనియర్ రాజకీయ వేత్త. పేరుకు ఉప ముఖ్యమంత్రి హోదా. కానీ, ఆ పదవి స్వకరించిన నాటి నుండి ఏనాడు తగిన ప్రాధా… Read More
నాగేశ్వరరావు కూతురి వివాహానికి హాజరయ్యా..సీబీఐ కేసును విచారణ చేయలేను: జస్టిస్ ఎన్వీ రమణసీబీఐ కేసులో లొల్లి ఇంకా కొనసాగుతోంది. మధ్యంతర డైరైక్టర్గా నాగేశ్వరరావు నియామకం నిబంధనల ప్రకారం జరగలేదంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రా… Read More
ఎగ్జిబిషన్ బాధితుల ఆవేదన.. సొసైటీపై ఆగ్రహం.. పరిస్థితి ఉద్రిక్తంహైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదం వ్యాపారులకు విషాదం మిగిల్చింది. బాధితులదీ ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కళ్లెదుటే తమ స్టాళ్లు కాలి బూడిద కావడాన… Read More
0 comments:
Post a Comment