వారణాసి : విద్యార్థినిపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్ రాయ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతనిని పోలీసులు వారణాసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణ చేపట్టేందుకు రిమాండ్కు ఇవ్వమని పోలీసులు కోరడంతో .. 14 రోజుల రిమాండ్ ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం ..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N4yvau
ఎట్టకేలకు లొంగిపోయిన బీఎస్పీ ఎంపీ రాయ్ .. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
Related Posts:
అమ్మ ఆద్య.. కూతురిని తలచుకొని కుమిలిన తండ్రి, రైల్వే పట్టాలపై కల్యాణ్ బలవన్మరణం..ఆ చిన్నారితో ఇల్లు సందడిగా ఉండేది. అమ్మ అలనా పాలానా చూస్తుండగా... నాన్నతో ముద్దు ముచ్చట్లు కొనసాగేవి. కానీ తల్లి అనూష మాత్రం ప్రేమించిన కల్యాణ్కు ద్ర… Read More
వైద్యులను రక్షించలేని స్థితిలో రాష్ట్రం ఉందా ? చంద్రబాబు ప్రశ్న .. మీ తీరు రాజకీయాలకే మచ్చ .. సజ్జలఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలందిస్తూ కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వైద్యుడ్ని ఉద్దేశించి, రాష్ట్రంలో కరోనా పర… Read More
ఏపీలో కరోనా కల్లోలం- జగన్ సర్కార్ కీలక నిర్ణయం..ఇక ఇళ్లకే కిట్ల పంపిణీ...ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ రోగుల తాకిడి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా సహాయక చర్… Read More
విషాదం: సెల్ఫీ వీడియో తీసి సూసైడ్, ముగ్గురి వేధింపుల వల్లే..? విద్యార్థిని బలవన్మరణం..ఏ సమస్యో కరెక్టుగా తెలియదు. కానీ ముగ్గురు యవకులు మాత్రం వేధించారని తెలిసింది. కానీ ఆ చిట్టి తల్లి వారితో పోరాడలేదు. పోరాడి గెలవలేను అని భావించిందో ఏమో… Read More
Lockdown curfew: అధికార పార్టీ లీడర్ బర్త్ డే ‘మందు’పార్టీ: 250 మంది జల్సాలు, శివశివ, సీఎం!బెంగళూరు/ గదగ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు మనవి చేస్తున్నారు. తన క… Read More
0 comments:
Post a Comment