అంతా ఊహించినట్లే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్పిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ వశమైపోయింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఏలురు బల్దియా ఫలితాలు ఆదివారం వెలువడగా, జగన్ దూకుడు స్పష్టంగా కనిపించింది. టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. ప్రతపక్షం కేవలం 2 సీట్లకే పరిమితం అయింది. తాజా సమాచారం ప్రకారం.. షాక్:సీబీఐ జేడీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kU0pp0
ఏలూరు కార్పొరేషన్లోనూ జగన్ హోరు -చంద్రబాబు చిత్తు, టీడీపీ 2, మిగతావన్నీ వైసీపీకే! -ఫలితాలివే..
Related Posts:
శోభాయామానంగా కాళేశ్వరం.. 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతరవరంగల్ : ప్రముఖ శైవక్షేత్రం కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ దివ్యక్షేత్రానికి భక్తులు పెద్దసంఖ్యల… Read More
ఓటర్లకు తెలియకుండానే ఓట్ల తొలిగింపు: ఈసీకి దరఖాస్తులు: 45 మంది పై క్రిమినల్ కేసులు..!ఏపిలో ఎన్నికల వేళ..భారీగా ఓట్ల తొలిగింపు పై రచ్చ జరుగుతోంది.ప్రత్యర్ధి పార్టీలే ఓట్ల తొలిగింపుకు దిగుతున్నాయం టూ అధికార - ప్రతిపక్ష పార్టీలు ఒక… Read More
అభినందన్కు మళ్లీ ఫైటర్ జెట్ పైలట్ బాధ్యతలు అప్పగిస్తారా అంటే?న్యూఢిల్లీ: ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సోమవారం అన్నారు. ఆయన కోయంబత్తూరులో… Read More
మండల, జిల్లా పరిషత్ రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలతో మొదలైన ఓట్ల పండుగ, పంచాయతీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, లో… Read More
జూ.ఎన్టీఆర్కు తెలంగాణ టీడీపీ పగ్గాలు, ఎప్పుడంటే: స్పష్టం చేసిన పార్టీ నేతహైదరాబాద్/ఖమ్మం: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నవ్యాంధ్రకు పరిమితమవుతూ, తెలంగాణ బాధ్యతలను టాలీవుడ్ నటుడు జూనియర… Read More
0 comments:
Post a Comment