Monday, March 30, 2020

కరోనాపై పోరులో ఏపీ సర్కార్ మరో ముందడుగు- ఇంటి వద్దకే మొబైల్‌ శానిటైజర్లు..

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. దీన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన శానిటైజర్లు, హ్యాండ్ వాష్ ల కొరత ప్రజలను వేధిస్తోంది. కానీ చూస్తూ చూస్తూ అలాగే వదిలేయలేని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మొబైల్ శానిటైజర్లను ప్రజల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WWhLFw

0 comments:

Post a Comment