పాట్నా: రైలు ప్రమాదాలకు బిహార్ కేరాఫ్ అడ్రస్ గా మారినట్టుంది. నెలకో ప్రమాదం చొప్పున వరుసగా రెండో నెలల్లో రెండు ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరిలో ఓ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఉదంతం రేపిన ప్రకంపనలు తగ్గకముందే- మరో ఉదంతం ముందుకు వచ్చింది. ఏకంగా 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCONsN
పట్టాలు తప్పిన మరో ఎక్స్ ప్రెస్: రెండు నెలల్లో రెండో ప్రమాదం
Related Posts:
విద్యార్థులపై HCU భారీ జరిమానా: వారికి సంఘీబావం తెలిపినందుకే..! మండిపడ్డ విద్యార్థి సంఘాలుహైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్బాగ్లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే షాహీన్బాగ్ నిరసనకారులకు సంఘీభావంగా హై… Read More
‘40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైంది? చంద్రబాబు చేసిన పనికి జాతీయ మీడియాలో పెద్ద చర్చ’అమరావతి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో విమర్… Read More
ఆర్ఆర్సీలో ఉద్యోగాలు: సెంట్రల్ రైల్వేలో జేటీఓ పోస్టులురైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా సెంట్రల్ రైల్వేస్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ టెక్నికల్ అసోస… Read More
జగన్ నువ్వు నిద్రపోలేవు.. ..దిక్కున్న చోట చెప్పుకో : చంద్రబాబుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద సిట్ విచారణకు ఆదేశించారు .చంద్రబాబు ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటిలిజెన్స్ డీఐజీ … Read More
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టుల హతం..ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో పోలీసులు-మావోయిస్టుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఆపరేషన్ ప్రహార్లో భాగంగా పోలీసులు గ… Read More
0 comments:
Post a Comment