కర్నూలు: మొన్నటికి మొన్న- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఓ కీలక అంశాన్ని బహరింగ సభలో, ఆయన సమక్షంలోనే ప్రస్తావించారు. అదే ప్రశ్నా పత్రాల లీకేజీ. కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నా పత్రాలను లీక్ చేస్తున్నారని, కోట్ల రూపాయలకు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యూషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TLZQfw
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్: సొంత పార్టీ నేతలే కారణమంటూ ముందే హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
Related Posts:
ఎవరీ డొక్కా సీతమ్మ! జనసేన ఆహార శిబిరాలు ప్రారంభం..భవన నిర్మాణ కార్మికుల కడుపు నింపిన పవన్అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ వి… Read More
ఆల్ ది బెస్ట్ సర్: సుప్రీంకోర్టులో చివరి రోజు గడిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీవిరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే గత రెండువారాలుగా ఆయన చాలా బిజీగా గడిపారు. పలు … Read More
professor misbehave student:భార్య ఇంట్లో లేదు, విద్యార్థినికి వార్డెన్ ఫోన్.. బర్త్ డే అని...గురువు.. కనిపించే దైవం. తల్లిదండ్రుల తర్వాత స్థానం వారికే ఉంటుంది. కానీ కొందరు తమ నీచపు బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. విద్యార్థినిల పట్ల అసభ్యంగా మెలగు… Read More
ఆస్తులు కాపాడుకునేందుకే పార్టీ మార్పు.. వల్లభనేని వంశీపై భగ్గుమన్న నారా లోకేష్గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఆస్తులను కాపాడుకునేందుకే పార్టీ మారుతున్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోకేష్ అన్నారు. వంశీ పార్టీ మారడం వల్ల టీడ… Read More
బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల ముష్టియుధ్దం, కోర్టులో హాజరైన గణేష్, గురుశిష్యుల సవాల్ !బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మీద బాటిల్ తో దాడి చేసి పిడుగుద్దులతో దాడి చేసి హత్యాయత్నం చేశారని నమోదైన కేసులో నిందితుడిగా ఆ… Read More
0 comments:
Post a Comment