Saturday, June 22, 2019

ఆక్రమణలపై ఉక్కుపాదం .. రోడ్లుమీదికొచ్చిన వారిపై చర్యలన్న బల్దియా బాస్

హైదరాబాద్ : ఆక్రమణలతో రాజధాని కుచించుకుపోతోంది. ఇందు గలదు .. అనే సామెత అన అక్రమార్కులకు సరిగ్గా సరిపోతోంది. ప్రభుత్వ భూమి, చెరువు, కుంటలను వదలని అక్రమార్కులు .. రోడ్లను కూడా క్రమంగా అక్రమించుకుంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయిలో పర్యటించి .. తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ఆక్రమణలపై ఫోకస్ ..హైదరాబాద్‌లో ఆక్రమణలో బల్దియా ఫోకస్ చేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31LlHsK

Related Posts:

0 comments:

Post a Comment