న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్ పైన ఢిల్లీ పోలీసులు 1200 పేజీల ఛార్జీషీటు నమోదు చేశారు. 2016లో కన్హయ్య పైన నమోదైన దేశద్రోహం కేసుకు సంబంధించి పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్ రూపొందించారు. సోమవారం పాటియాలా హౌజ్ కోర్టులో ఈ ఛార్జీషీట్ సమర్పించారు. రేపు (మంగళవారం) దీనిని పరిశీలిస్తారు. పార్లమెంటుపై దాడి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DaA1AC
అఫ్జల్ గురుకు నివాళి, భారత్ వ్యతిరేక నినాదాలు: కన్హయ్య కుమార్ పైన 1200 పేజీల ఛార్జీషీట్
Related Posts:
అమరావతి గ్రామాల సంఖ్య కుదింపు: 29 కాదిక..: కొత్త మున్సిపాలిటీ: నగర పంచాయతీలు తెరపైకిఅమరావతి: మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఏడాదికి పైగా తమ ఆందోళనలు, దీక్షలను కొనసాగిస్తోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం సంచ… Read More
‘వికీలీక్స్’ అసాంజె ఆత్మహత్య చేసుకునే అవకాశం -అందుకే అమెరికాకు అప్పగించం: బ్రిటన్ కోర్టుఅగ్రదేశాల చీకటి వ్యవహారాలు, కీలక రహస్యాలను బట్టబయలు చేసి ఆయా ప్రభుత్వాలు, నేతలు, అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రముఖ జర్నలిస్టు, ‘వికీలీక్స్' సంస్… Read More
ప్రభుత్వానికి రూ. 200, పబ్లిక్కు రూ. 1000: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర వివరాలివే: పూనావాలాన్యూఢిల్లీ: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా కరోనా వ్యాక్సిన్ ధర గురించిన కీలక ప్రకటన చేశారు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఒక డోసు… Read More
టీకాలపై కూడా రాజకీయమా..కొవాగ్జిన్ పై దుష్ప్రచారం: భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల భావోద్వేగంహైదరాబాద్ : భారత్ బయోటెక్ నుంచి వస్తున్న కొవాగ్జిన్ టీకాకు ఆదివారం డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొందరు నిపుణులు అనుమతి ఇచ్చిన విధానాన… Read More
బినామీ ఆస్తుల కేసు: రాబర్ట్ వాద్రా ఇంటికి ఐటీశాఖ అధికారులున్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఇంటికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెళ్లారు. బినామీ ఆస్తుల కేసులో … Read More
0 comments:
Post a Comment