Thursday, January 17, 2019

లోక్‌సభ ఎన్నికలకు ముందు రిజర్వేషన్లపై కొత్త ఫార్ములతో యోగీ సర్కార్

ఇతర వెనకబడిన తరగతులకు ఇచ్చిన రిజర్వేషన్ కోటాను యూపీ సర్కార్ విభజించే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలా చేయడం వల్ల ఇతర వర్గాల వారిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చని యోగీ సర్కార్ భావిస్తోంది. యోగీ సర్కార్‌లో మంత్రిగా ఉన్న ఓం ప్రకాష్ రాజ్‌భర్ కూడా రిజర్వేషన్లపై బాహాటంగానే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. రిజర్వేషన్ కోటాను విభజించాలని చెబుతూ వస్తున్నారు రాజ్‌భర్.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T1qKka

Related Posts:

0 comments:

Post a Comment