జంగారెడ్డిగూడెం : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకున్నారు. విషయం పెద్దలకు తెలిసి విడదీసే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చజెప్పినా పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. కలిసి బతకలేనప్పుడు చావులోనైనా ఒకటవ్వాలనుకున్నారు. గుడిలో పెళ్లి చేసుకుని 24 గంటలు గడవక ముందే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. కీచకులు :
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2xc2brb
ప్రేమ పెళ్లి చేసుకున్నారు... పెద్దల భయంతో ప్రాణాలు తీసుకున్నారు..
Related Posts:
పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ .. ఏం చేశారంటేకరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తీవ్ర సంక్షోభంలో ఉన్న పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా ప్రధానికి … Read More
fact check: ఐస్ క్రీమ్, చల్లని పదార్థాలతో కరోనా వస్తుందా?న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న కరోనావైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగానే వ్యవహరిస్తూనే ఉన్నారు. అయితే, కరోనా వ్యాప్తిపై కొన… Read More
ఏపీలో గేట్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ - మే 11 నుంచి ఆన్ లైన్ కోచింగ్ ... దరఖాస్తు విధానమిలా..ఏపీలో గేట్ పరీక్షార్ధులకు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ సూచన మేరకు ఈ నెల 7 నుంచి విద్యార… Read More
మీ డ్యూటీలు అక్కడ చెయ్యండి .. పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ హల్చల్ .. కేస్ ఫైల్లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై కొందరు జులుం ప్రదర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న బైక్ ఆపినందుకు ఒక వ్యక్తి నోటికొచ్చిన బూతులు తి… Read More
పాకిస్థాన్ స్పీకర్ను వదలని రక్కసి, అసద్ ఖైజర్కు కరోనా పాజిటివ్, రెండో పొలిటీషియన్...ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. దాయాది పాకిస్థాన్లో కూడా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోంది. రాజకీయ నేతలను కూడా వైరస్ వదలడం లేదు. ఇద… Read More
0 comments:
Post a Comment