జంగారెడ్డిగూడెం : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకున్నారు. విషయం పెద్దలకు తెలిసి విడదీసే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చజెప్పినా పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. కలిసి బతకలేనప్పుడు చావులోనైనా ఒకటవ్వాలనుకున్నారు. గుడిలో పెళ్లి చేసుకుని 24 గంటలు గడవక ముందే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. కీచకులు :
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2xc2brb
Sunday, June 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment