అల్లర్లు, హింసతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాల మోహరింపు తర్వాత గొడవలు పూర్తిగా సర్దుమణిగాయి. అయితే గాయపడి ఆస్పత్రుల్లో చేరినవాళ్లు వరుసగా చనిపోతుండటంతో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య 42కు పెరిగింది. చికిత్స పొందుతున్నవారిలో చాలా మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2voxBgS
ఢిల్లీ అల్లర్లు: 42కు పెరిగిన మరణాలు.. విడతలవారీగా 144 సడలింపు.. శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతం..
Related Posts:
ఒంటరిగానే ఎల్జేపీ పోటీ: 143 చోట్ల బరిలోకి, ఆయా చోట్ల పోటీకి దూరంగా బీజేపీ, నితీశ్పై గుర్రు..బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గురువారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో ఎల్… Read More
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం: 16వ తేదీన గడ్కరీ చేతుల మీదుగా, కేశినేని నాని ట్వీట్విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ తేదీ మరోసారి ఖరారయ్యింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి ఈ నెల 16వ తేదీన … Read More
విశాఖలో విజయసాయి రెడ్డి డ్యాన్స్ కట్టిస్తా .. నేనేంటో జగన్ కు బాగా తెలుసు : సబ్బంహరిజీవీఎంసీ అధికారులు టిడిపి నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో సీతమ్మధార లో ఉన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను… Read More
Ben Stokes: ఆ విధ్వంసకరుడు వచ్చేస్తున్నాడు.. రాజస్థాన్కు అదనపు బలం..!రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఆ మాటకొస్తే బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంజాయ్ చేసే వారందరికీ ఇది గుడ్ న్యూస్ అవుతుంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్… Read More
Married woman: మంచి ఉద్యోగం, రెండింతలు జీతం, నవవధువు గ్యాంగ్ రేప్, ఫ్రెండ్ అని నమ్మితే !చెన్నై/ మదురై/ తిరుపూర్: భర్తతో కలిసి ఉద్యోగం చేసుకుంటున్న నవ వధువు మీద అదే చోట పని చేస్తున్న ఓ కామాంధుడు కన్ను వేశాడు. మరో కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్ప… Read More
0 comments:
Post a Comment