Friday, February 28, 2020

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై అధికారులకు డెడ్ లైన్ పెట్టిన జగన్ ... ఏం చెప్పారంటే

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఇక అధికారులతో పోలవరం పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి డెడ్ లైన్ విధించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I48anw

Related Posts:

0 comments:

Post a Comment