విశాఖ మన్యంలో కలకలం రేగింది . మరోసారి మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరిలను హెచ్చరిస్తూ మావోలు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఉన్న ఈ లేఖలో, ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు రైతులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30sB2h2
టీడీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ మావోల లేఖ .. ఓ మంత్రితో పాటు కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరి టార్గెట్
Related Posts:
బార్లకు కౌంట్డౌన్... జనవరి నుండి తగ్గింపు... సీఎం జగన్ ఆదేశంఏపీలో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మద్యం షాపుల నిర్వాహణకు పల… Read More
టిక్టాక్ ఎంత పనిచేసింది.. వద్దన్న వీడియోలు, ఇల్లాలిపై అనుమానం, అనాధలుగా...ఔత్సాహికులతో ఉన్న ప్రతిభను టిక్ టాక్ ఏమాత్రం వెలికితీస్తుందో తెలియదు కానీ.. గొడవలకు కారణమవుతుంది. ఘర్షణను మించి హత్యలు కూడా జరగడం ఆందోళన కలిగిస్తోంది.… Read More
మహా టెన్షన్... గవర్నర్ చేతిలోకి సీఎం సీటు... ఏజీతో సమావేశం అయిన గవర్నర్మహారాష్ట్రలో ఉత్కంఠకు ఆ రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియార్ రాష్ట్ర అ… Read More
ఏకాంతంగా లవర్స్, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్, నిలువు దోపిడీ, సోషల్ మీడియాలో, పరువు!బెంగళూరు: ఏకాంతంగా ఉంటున్న ప్రేమికులను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించి వారి దగ్గర నగలు, నగదు లూటీ చేస్తున్న నకిలీ పోలీసును కర్ణాటకలోని … Read More
జేసీ దివాకర్ రెడ్డిని వైసీపీలోకి ఎవరు ఆహ్వానించారు: ఆయనే వస్తానంటున్నారు: మంత్రి నాని ఫైర్..!టీడీపీ నేత..మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ పైన చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని స్పందించారు. వైసీపీలోకి రమ్మంటున్నారని..రాని వాళ్లన… Read More
0 comments:
Post a Comment