మహారాష్ట్రలో ఉత్కంఠకు ఆ రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియార్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్తో సమావేశం అయ్యారు. ముఖ్యంగా రాజ్యంగ సంక్షోభం రాకుండా పస్తుత పరిణామాలు, చట్టబద్దమైన చర్యలపై అడ్వకేట్ జనరల్తో గవర్నర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈనెల తొమ్మిదిలోగా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rn0K9U
మహా టెన్షన్... గవర్నర్ చేతిలోకి సీఎం సీటు... ఏజీతో సమావేశం అయిన గవర్నర్
Related Posts:
Kesineni Nani: టీడీపీలో మరో రఘురామ..చంద్రబాబుకు తలనొప్పి: కూతురు కోసం పార్టీలో!విజయవాడ: వరుస రాజీనామాలు, వలసలతో కుదేల్ అయిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. టీడీపీలో కొత్తగా తిరుగుబాటు రాజకీయ… Read More
నాడు వాజ్పేయ్- నేడు సోనియా-మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేసిన ఇద్దరు..దేశం ఎదుర్కొంటున్న ఓ కీలక సమస్యపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రానికి ఓ అరుదైన సూచన చేశారు. అధికారపక్షంపై సహజంగా ఇతరత్రా విమర్శలతో విరుచుకుపడ… Read More
Viral Video: మాస్కు మర్చిపోయి పరుగుపెట్టిన ఏంజెలా మెర్కెల్, నెటిజన్ల ప్రశంసలుబెర్లిన్: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు దేశాధినేతలను కూడా వణిస్తోంది. అందుకే పదే పదే ప్రజలకు కరోనా నిబంధనలను పాటించాలని చెబుతున్నారు. మాస్కులు పె… Read More
ఏపీలో పంచాయతీ పోరు సక్సెస్- మారిన లెక్కలు- జగన్ స్ధానంలో చంద్రబాబుఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు, ఉద్యోగ సంఘాల సహాయనిరాకరణ, ప్రభుత్వ పెద్దల విమర్శల మధ్య ఏపీ పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ … Read More
ఆ ఎన్నికలపై రీ నోటిఫికేషన్ ఇవ్వండి .. లేదంటే న్యాయపోరాటం చేస్తాం : పవన్ కళ్యాణ్ అల్టిమేటంజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్… Read More
0 comments:
Post a Comment