Saturday, May 11, 2019

ఈసీపై కాదు .. వివక్ష, పక్షపాతంపైనే పోరాటం, చంద్రబాబు స్పష్టీకరణ

అమరావతి : ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై మరోసారి స్పందించారు ఏపీ సీఎం చంద్రాబుబు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కాదని స్పష్టంచేశారు. అధికారులు చూపిస్తోన్న వివక్ష, పక్షపాత ధోరణిపై ఫైట్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల మోదీ ఓటమి భయంతోనే ఈసీపై, ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారని కామెంట్ చేయగా చంద్రబాబు స్పందించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jz5CzU

Related Posts:

0 comments:

Post a Comment