హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టడం ఆయన ప్రత్యర్ధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అదే సమయంలో ఆయన గతంలో బదిలీ చేసినా ఇప్పటికే మారకుండా అక్కడే బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులకు సైతం అదే పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో నిమ్మగడ్డ వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BgUsgZ
Saturday, May 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment