గ్వాలియర్ : ఆయుష్మాన్ పథకం కింద చికిత్స చేసేందుకు అమేథీలోని సంజయ్ గాంధీ హాస్పిటల్ నిరాకరించిందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు ఆ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ ఎస్ఎం చౌదరి. అమేథీలోని సంజయ్ గాంధీ హాస్పిటల్కు ట్రస్టీలుగా గాంధీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అక్కడ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స చేసుకోవచ్చు. చికిత్సకోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZVPHkV
నిర్లక్ష్యం వల్ల పేషెంట్ చనిపోలేదు..మోడీవి పసలేని ఆరోపణలు: సంజయ్గాంధీ హాస్పిటల్
Related Posts:
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల ..95 శాతం ఉత్తీర్ణత: తూ.గో ఫస్ట్..నెల్లూరు లాస్ట్..!ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతం 94.88గా విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రకటంచారు. 5400 పాఠశాలల్లో వంద శ… Read More
టీ పీసీసీ చీఫ్గా శ్రీధర్ బాబు ? ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉత్తమ్ ?హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో త్వరలో మార్పులు జరగనున్నాయా అంటే ఔననే సమాధానం వస్తోంది. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ను తప్పించి .. శ్రీధర్ బాబుకు బాధ్యతలు … Read More
కత్తి కట్టిన కన్నడ సర్కార్: జర్నలిస్టుల అరెస్ట్: అన్నీ బ్లాక్ మెయిల్ కేసులే!బెంగళూరు: కొన్ని నెలల కిందట కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉదంతం..`ఆపరేషన్ క… Read More
డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని రాయితో కొట్టి చంపిన యువకుడుతల్లిదండ్రులను పోషించాల్సిన యువకులు మత్తుకు బానిసై కన్నవారినే బలి తీసుకుంటున్నారు. పుట్టినప్పుడు కన్నఅనేక కళలను మొగ్గలోనే తుంచివేస్తున్నారు. తల్లిదండ్… Read More
ప్రచారంలో ఆలయాలకు వెళ్లేవారిని నిషేధించండి.. ! మాయావతిమరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో నేతల ప్రచారం పీక్ స్థాయికి చేరింది. ఎన్నికల్లో నిర్మాణాత్మక సమస్యలను పక్కన పెట్టి మతాలు, కులాలతోపాట… Read More
0 comments:
Post a Comment