హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో కల్వకుంట్ల తారకరామారావు ప్రమేయం రోజురోజుకూ పెరిగిపోతుందనే చర్చ జరుగుతోంది. పదవులు నిర్వహిస్తున్న మంత్రలు నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారు తప్ప అదికారాలను పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని, అందుకు ముఖ్యమంత్రి కుంటుంబం నుంచి సానుకూల వాతావరణం ఉండడంలేదనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2WoxN
మంత్రుల అధికారాల్లో కేటీఆర్ జోక్యం..! అసంతృప్తిలో పలువురు మంత్రులు..!!
Related Posts:
టీం జో బిడెన్: వైట్హౌస్లోకి క్యాంపెయిన్ మేనేజర్.. డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీ...అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం సాధించడంలో జెన్ ఓ మాల్లీ డిల్లాన్ కీ రోల్ పోషించారు. ఓటర్లకు అనుగుణంగా వ్యుహాలు రచించి.. అమలు చేశారు. ఇందుల… Read More
2 వాహనాల్లోనే వెళ్లాలి.. ఐదుగురుకు మించి నో.. రోడ్ షో లో అరగంట గ్యాప్, ఈసీ మార్గదర్శకాలు..గ్రేటర్ నగారా మోగడంతో.. ఎన్నికలకు సంబంధించి ఈసీ తగిన చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ఉంటుందని స్పష్టంచేసింది. దీం… Read More
జగన్ కోటరీ భారీ స్కెచ్ -జస్టిస్ బోబ్డే కీలక తీర్పు -సంచైత క్రిస్టియనే: వైసీపీ ఎంపీ వ్యాఖ్యలుహైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన ఫిర్యాదు లేఖ వ్యవహారాన్ని కోర్టు విచారిస్తుండగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్… Read More
50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు.. ఆపై వికృత చర్యలు .. యూపీ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన ఒక జూనియర్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులకు కళ్ళు బైర్లుగమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత పదేళ్ళలో 5… Read More
చైనా జిన్పింగ్తో మోదీ ఫేస్ టు ఫేస్ -టెర్రర్ చర్యల్ని ఉతికారేసిన ప్రధాని - పోస్ట్ కొవిడ్ స్ట్రాటజీపభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఆరు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. భీకరమైన చలికాలంలోనూ యుద్ధానికి సిద్ధమని రెండు దేశాల … Read More
0 comments:
Post a Comment