ఏపీలో వచ్చిన ఫలితాల మీద టీడీపీ అధినేత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అసలు ఫలితాలు ఎందుకు ఇంత దారుణంగా వచ్చాయి..ఎక్కడ తప్పు చేసాం..ప్రజలను ఇంతగా కష్టపెట్టామా అంటూ ఆవేదన చెందారు. జగన్ పైన ఇంత అభిమానం ఉందా..పవన్ మేలు చేయకపోగా నష్టం చేసాడంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిట్లు విశ్వస నీయ సమాచారం. టీడీపీ నేతలు తమ అధినేతను కలిసిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WntTja
ప్రజలను ఇంతగా కష్టపెట్టామా..జగన్పై అభిమానమా: పవన్ మేలు చేయలేదు : చంద్రబాబు ఆవేదన..!
Related Posts:
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు, ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోడీఫ్యాక్టరీ ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం కూడా ఆర్థిక సాయం ప్రకటించింది. 43 మంది మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు అందజేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. … Read More
ఆరు నెలల్లో అప్పులు రూ.29 వేల కోట్లు: సీఎం బర్త్ డే పధకం..అమ్మ ఒడి అమలయ్యేనా : జగన్ సైతం ఇలా.!సంక్షేమ పధకాలను కాసుల కొరత వెంటాడుతోంది. ముఖ్యమంత్రి జగన్ సామర్ధ్యానికి పరీక్షగా మారింది. ఇప్పటికే ఆరు నెలల కాలంలోనే జగన్ ప్రభుత్వం రూ 29 వేల కోట్ల అప… Read More
దిశ ఎన్కౌంటర్ అప్పుడు ఒకే... ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నా....దిశ హత్యకేసులో నిందితుల ఎన్కౌంటర్ పై సిపిఐ జాతియ నేత నారాయణ మాటమార్చారు. దిశ ఎన్కౌంటర్ తర్వాత చేసిన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే అంతక… Read More
Krishna: కృష్ణా పోలీసుల సాహసం: నదిలో దూకిన యువతిని కాపాడిన వైనంవిజయవాడ: కొద్ది రోజుల కిందటే విజయవాడ కృష్ణలంక సమీపంలో కృష్ణా నదిలో కొట్టుకుని పోతున్న ఓ మహిళను రక్షించడానికి తన ప్రాణాలను సైతం ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్… Read More
బస్సుచార్జీలే ప్రధాన అస్త్రం, ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని, రేపటినుంచి ఏపీ అసెంబ్లీ...ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎముకలు కొరికే చలిలో ఏపీ అసెంబ్లీ సెగలు పుట్టించే అవకాశం ఉంది. ఇప్పటికే అస… Read More
0 comments:
Post a Comment