హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం జగన్ ప్రధానిని కలుస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ey8wBw
రేపు హస్తినకు జగన్, మోదీతో భేటీ
Related Posts:
హనుమాన్ జయంతి అంటే ? ఎలా వచ్చింది ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి 1.ఎవరిని / దేనిని ఆశ్రయించావు? ధర్మం తెలిసిన బ్రాహ… Read More
దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం... సజీవదహనం..ముజఫర్నగర్ : ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సజీవ దహనం చేశారు. ఈ ఘటనకు సంబంధ… Read More
బెంగాల్లో ఆ సాధారణ కుటుంబ సభ్యులకు మోడీ ప్రత్యేక ఆహ్వానంపశ్చిమ బెంగాల్: ప్రధాని నరేంద్ర మోడీ మంచి సంస్కృతికి తెరతీశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల నుంచే అతిథులను ఆహ్వానించిన సంగతి తెలిసింద… Read More
పూల బొకేలు వద్దు... నోటు పుస్తకాలు ముద్దు... కిషన్ రెడ్డి ప్రకటనకు అనుహ్య స్పందనప్రజాస్వామ్యంలో చాల మంది రాజకీయ నాయకులు వస్తు ఉంటారు. పదవి కాలం అయి పోయాక తిరిగి ప్రజల్లో కనపడకుండా వెళతారు. కాని కొంతమంది మాత్రం కొన్ని రోజులు అధికార… Read More
జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిందా .. రీజన్ ఇదేనా ?ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఏపీ సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని తెలుగు… Read More
0 comments:
Post a Comment