Sunday, May 26, 2019

రేపు హస్తినకు జగన్, మోదీతో భేటీ

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం జగన్‌ ప్రధానిని కలుస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. జగన్‌ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ey8wBw

Related Posts:

0 comments:

Post a Comment