ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఏపీ సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం . అయితే అందుకు కారణం లేకపోలేదు . గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EF4I1b
జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిందా .. రీజన్ ఇదేనా ?
Related Posts:
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ కారు: మహిళకు తాకడంతో మృతి, వీడియో వైరల్హైదరాబాద్: నగరంలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పైనుంచి అత్యంత వేగంగా వెళుతున్న ఓ కారు పైనుంచి కిం… Read More
అజిత్ పవార్పై వేటేసిన శరద్ పవార్: ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేతగా తొలగింపుముంబై: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించిన నేపథ్యంలో శనివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్పై ఎన్సీపీ వేటు వేసింది. ఎన్సీప… Read More
ఐదేళ్ల తర్వాత వైరల్ అవుతున్న ఫడ్నవీస్ ట్వీట్.. అప్పుడేమన్నారంటే..?ముంబై: రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఎప్పుడు జట్టుకడుతారో తెలియదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి తాజాగా మహారాష్ట్రలో చో… Read More
ముదురుతున్న ఫోటో షూట్ ల పిచ్చి ... బురదలో పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ఫోటోగ్రఫీ పిచ్చి రోజు రోజుకీ ముదురుతోంది. ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలు, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు పేరుతో వింత పోకడలకు పోతున్నారు నేటి యువత. పెళ్లికి ముందు, పెళ… Read More
జోరుగా క్యాంప్ రాజకీయాలు.. ఎమ్మెల్యేలతో రిసార్టుల కళకళ.. చార్టెడ్ ఫ్లయిట్లో రెబెల్స్ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శనివారం ఉదయమే ఫడ్నవీస్, అజిత్ పవార… Read More
0 comments:
Post a Comment