వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నఆయన.. ప్రధాని నరేంద్రమోడీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఉదయం ఏడు గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలు దేరిన జగన్.. ఉ.11 గంటలకు మోడీని కలవనున్నారు. ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్లో ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6c6tJ
మరికాసేపట్లో ప్రధానితో భేటీ కానున్న జగన్
Related Posts:
చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్.. పాయింట్ టు పాయిట్ వివరణ.. అసెంబ్లీలో స్పీచ్మూడు రాజధానులకు దారితీసే వికేంద్రీకరణ బిల్లను ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నది తమ సిద్ధాంతమని ఆ పార్టీ అధినేత … Read More
మీ ఓటు అరాచకానికా? అభివృద్ధికా?: ‘టీఆర్ఎస్ దివాళా’ అంటూ బీజేపీ నేత డీకే అరుణ ఫైర్గద్వాల: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నేత డీకే అరుణ తెలంగాణ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీని గెలిపించి అభివృద్ధికి క… Read More
ఇల్లు కట్టుకునేందుకు 4 ఎకరాల భూమా..? పయ్యావుల కేశవ్పై మంత్రి బుగ్గన ఫైర్మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. రాజధాని ప్రాంతం ఇక్కడే వస్తోందని తెలుసుకొని టీడీపీ ముఖ్య నేతలు భూములు కొనుగోలు… Read More
భారత వృద్ధిరేటు అంచనాను 4.8శాతానికి తగ్గించిన ఐఎంఎఫ్: ఇవే 2 కారణాలుదావోస్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) మరోసారి భారత వృద్ధిరేటు అంచనాను తగ్గించింది. 2020లో భారత వృద్ధిరేటు 4.8శాతంగా ఉండనుందని సోమవారం పేర్కొంది.… Read More
ఎన్నికల్లో తిరస్కరిస్తే అబద్దాలను వల్లెవేస్తున్నారు, విపక్షాలపై ప్రధాని మోడీ, నడ్డాపై ప్రశంసలువిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు కొన్ని తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి, అబద్ధాలనే ఆయ… Read More
0 comments:
Post a Comment