న్యూఢిల్లీ : ప్రచండ ఫొణి సూపర్ సైక్లోన్గా మారి తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖపట్టణానికి తూర్పు ఆగ్నేయ దిశగా 154 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. దీని చుట్టూ 200 కిలోమీటర్ల వేగంత ప్రచండ గాలులు వీస్తున్నాయని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. రేపు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఒడిశాలోని గోపాల్ పూర్-చాంద్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZPf3k9
ఫొణి టెర్రర్ : ప్రచండ గాలులు, కుండపోత వర్షం, పునరావాస కేంద్రాలకు తీరప్రాంత ప్రజలు
Related Posts:
బాలన్నా... ఒక్కసారి లేచి పాట పాడవా... బోరున విలపించిన అర్జున్.. ప్రముఖుల కంట తడి...గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియల సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎస్పీబీని కడసారి చూసేందుకు వచ్చిన నట… Read More
కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్: కొండను ఢీ: ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పీటముడి: ఎవరో తేలకుండానేపాట్నా: అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్ సమాయాత్తమౌతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు షెడ్యూల్ను ప్రకటించిన మరుక్షణం నుంచే బిహార్ రాజకీయాలు… Read More
ఎండ్ ఆఫ్ ద రోడ్: చెన్నై సూపర్ కింగ్స్కు మిస్టర్ ఐపీఎల్ రివర్స్ షాక్: ధోనీ సేన నుంచి బయటికి?చెన్నై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొనసాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎపిసోడ్లో టైటిల్ హాట్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ చవి చూసిన రెండు వరుస పరాజయాల… Read More
ముగిసిన ఎస్పీ బాలు అంత్య క్రియలు .. గాన గంధర్వుడికి అశ్రు నయనాలతో తుది వీడ్కోలుతమిళనాడులోని తామరైప్పాకం లోని ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు . కడసారి ఆయనను చూడడం కోసం భా… Read More
పరువు హత్య : ఇంటికి చేరుకున్న హేమంత్ మృతదేహం... కాసేపట్లో అంత్యక్రియలు...హైదరాబాద్లో పరువుహత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. హేమంత్ మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి నుంచి చందానగర్లోని ఆయన ఇంటికి చేరుకుంది. … Read More
0 comments:
Post a Comment