హైదరాబాద్లో పరువుహత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. హేమంత్ మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి నుంచి చందానగర్లోని ఆయన ఇంటికి చేరుకుంది. దహన సంస్కారాలు త్వరగా పూర్తి చేయాలని పోలీసులు చెప్పడంతో మధ్యాహ్నం వరకు అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు హేమంత్ హత్యపై ఇటు మీడియాలో,అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్లను బలితీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EzmAOi
పరువు హత్య : ఇంటికి చేరుకున్న హేమంత్ మృతదేహం... కాసేపట్లో అంత్యక్రియలు...
Related Posts:
భారత్లో కరోనా వ్యాప్తి ఇలా..:, 28 రోజులుగా 12 జిల్లాల్లో, 14 రోజుల్లో 78 జిల్లాల్లో కేసుల్లేవ్..న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ పలు రాష్ట… Read More
వైశాఖమాసంలో లక్ష్మీనారాయణ స్వామిని ఎలా ఆరాధించాలి..? ధర్మశాస్త్రం ఏం చెబుతోంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
అమావాస్య.. కరోనా.. తాళిబొట్టు... తెలంగాణలో కొత్త పుకారు..కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. తెలంగాణలో కొత్త కొత్త పుకార్లు కొట్టుకొస్తున్నాయి. ఎవరు పుట్టిస్తున్నారో.. ఎందుకు పుట్టిస్తున్నారో గానీ.. లాక్ డౌన్ ప… Read More
lockdown:డెలివరీ బాయ్కు వివక్ష, సరుకులు తీసుకొని వ్యక్తిపై కేసు, అరెస్ట్...అసలే కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. లాక్డౌన్ సందర్భంగా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఇంటినుంచి బయటకు వెళ్లడం గగనం. అయితే కొన… Read More
ఏపీ సీఎస్ నీలం సాహ్నికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ ... ఏ విషయంలో అంటేఏపీలో కరోనా మహమ్మారి ఊహించని విధంగా ప్రబలుతుంది . ఇప్పటికి 893 కి చేరింది ఏపీలో కేసుల సంఖ్య. విపరీతంగా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబ… Read More
0 comments:
Post a Comment