హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశంలో వీహెచ్ పై అనుచితంగా ప్రవర్తించిన నగేష్ ముదిరాజ్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోనుంది. సమావేశంలో వీహెచ్ పై నగేశ్ దాడిచేసినట్టు కమిటీ భావిస్తోంది. ఈ ఇష్యూపై క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VYkiPp
నగేశ్పై చర్యలకు రంగం సిద్ధం : అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీ
Related Posts:
Delhi Exit Poll Result 2020:: హస్తిన కిరీటధారి.. కేజ్రీవాల్: ఆమ్ ఆద్మీ కే జైకొట్టిన ఢిల్లీ ఓటర్న్యూఢిల్లీ: యావత్ దేశ పరిపాలనకు కేంద్రబిందువుగా భావించే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తి… Read More
21వ శతాబ్దంలోనూ అలాంటి రాజకీయాలా?: హనుమాన్ చాలీసా పఠిస్తే అవహేళన చేశారు: కేజ్రీవాల్న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్… Read More
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ 2020: హస్తానికి హ్యాండ్ ఇచ్చిన ఓటర్లు.. మరోసారి కాంగ్రెస్ ఫ్లాప్ షోఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ క్రమంగా రావడం మొదలయ్యాయి.ఎగ్జిట్ పోల్స్ అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార… Read More
ఢిల్లీ బీజేపీదే, గుర్తుపెట్టుకోండి: ఎగ్జిట్ పోల్స్ ట్రాష్ అంటూ మనోజ్ తివారీ సంచలనంన్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పలు మీడియా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని మీడియా ఛానళ్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే మళ… Read More
Delhi Exit Poll Result 2020: టీవీ9-సీసీరో: చీపురుదే అధికారం, ఎన్ని సీట్లంటే?న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎ… Read More
0 comments:
Post a Comment