న్యూఢిల్లీ: యావత్ దేశ పరిపాలనకు కేంద్రబిందువుగా భావించే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తిన కిరటీధారిగా మరోసారి ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవిర్భవించనున్నారు. కేజ్రీవాల్.. వరుసగా రెండోసారి ఢిల్లీముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనప్రాయమేనంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vgIkcK
Saturday, February 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment