Saturday, February 8, 2020

ఢిల్లీ బీజేపీదే, గుర్తుపెట్టుకోండి: ఎగ్జిట్ పోల్స్ ట్రాష్ అంటూ మనోజ్ తివారీ సంచలనం

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పలు మీడియా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని మీడియా ఛానళ్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే మళ్లీ ఢిల్లీలో అధికారం చేపడుతుందని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SsQTJn

Related Posts:

0 comments:

Post a Comment